Breaking News

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ : ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ...

ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా

రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను...

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా...

ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరిక

జిల్లాలో ఆర్టీసీ బస్సులపై దాడులు, ధ్వంసక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) స్నేహ మెహ్రా కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తి...