Breaking News

41 ఏళ్ల సేవలకు ఘన ముగింపు – ఏఎస్‌ఐ కొమురయ్యకు సన్మానం

బోయినపల్లి: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు విశిష్ట సేవలందించిన ఏఎస్‌ఐ కొమురయ్య పదవీ విరమణ పొందగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 1985లో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన కొమురయ్య, 41 సంవత్సరాలపాటు అంకితభావంతో...

సంగారెడ్డిలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 28, 2026: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన దశ అయినప్పటికీ, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఉద్యోగికి శాశ్వత గౌరవాన్ని తీసుకువస్తాయని జిల్లా ఎస్పీ Paritosh Pankaj పేర్కొన్నారు....