Breaking News

బక్రీద్ వేళ గొర్రెలు, మేకల వ్యాపారులకు హెచ్చరిక.. ఫేక్ ఫోన్‌పే యాప్‌లతో మోసాలు

బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలోని గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరుతో అమాయక వ్యాపారులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు....

రహదారులపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా : రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.....

పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు.. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య హెచ్చరిక

మహబూబ్నగర్‌లో పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపు...

ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరిక

జిల్లాలో ఆర్టీసీ బస్సులపై దాడులు, ధ్వంసక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) స్నేహ మెహ్రా కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తి...