Breaking News

హైదరాబాద్‌లో చిన్నారుల కోసం ‘రోడ్డు భద్రత వేసవి శిబిరం–2026’ ప్రారంభం

హైదరాబాద్‌లో చిన్నారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ‘రోడ్డు భద్రత వేసవి శిబిరం–2026’ను ఘనంగా ప్రారంభించారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్...

హైదరాబాద్‌లో మే 10న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌లో మే 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి Narendra Modi భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి...

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం.. నగదు రివార్డు అందజేత

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అప్రమత్తతతో బయటపెట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఘనంగా సత్కరించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును...

ఆన్‌లైన్ బెట్టింగ్, నకిలీ పెట్టుబడి స్కామ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఉక్కుపాదం.. 184 సోషల్ మీడియా ప్రొఫైల్స్ తొలగింపు

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్రమోషన్లు మరియు నకిలీ పెట్టుబడి పథకాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ కఠిన చర్యలు చేపట్టి గణనీయమైన విజయాన్ని సాధించింది. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రత్యేక...

జుమేరాత్ బజార్‌లో నకిలీ, గడువు ముగిసిన పొగాకు ఉత్పత్తుల విక్రయం.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని జుమేరాత్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజారోగ్యానికి హాని కలిగించే గడువు ముగిసిన మరియు అనుమానాస్పద పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా...

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురు మృతి

నగరం పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా,...

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఫలితాలకు భయపడొద్దు: బాలానగర్ సీఐ నర్సింహారాజు

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేసేందుకు బాలానగర్ సీఐ నర్సింహారాజు వినూత్నంగా స్పందించారు. ఫలితాల కారణంగా నిరుత్సాహానికి లోనవుతున్న విద్యార్థులకు ధైర్యం చెప్పి, వారిలో...

సైబర్ మోసాల్లో బ్యాంకు అధికారుల పాత్రపై ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 7 మంది అరెస్ట్

సైబర్ మోసాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు, ఐదు వేర్వేరు కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడుగురు...

గులేల్‌తో షాపుల అద్దాలు ధ్వంసం చేసిన ముఠా అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఐఎస్ సదన్ పోలీసులు

హైదరాబాద్‌లో ఖరీదైన షాపుల అద్దాలను గులేల్ మరియు గాజు గోలీలతో ధ్వంసం చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న నలుగురు నిందితుల ముఠాను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వినోదం, వికృతానందం కోసం ఈ దాడులకు...

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం ప్రారంభం

హైదరాబాద్: తుకుగూడ ఫ్యాబ్ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక ప్రధాన కార్యాలయ భవనాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో వేగంగా...