రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,...
జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న, సీజ్ చేసిన మరియు రోడ్లపై వదిలివేయబడిన 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే...
ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా...