సైబర్ నేరల పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సిఐ రవి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు మంగళవారం గార్ల మండల పోలీస్ పరిధిలోని పూమ్య...
తెలంగాణ : కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో...
"ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం "నియాద్ నెల్ల నార్" పథకం ప్రభావంతో మారుమూల అటవీ ప్రాంతాలలో నిరంతరం కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం పోలీసుల అనుక్షణం గాలింపు చెర్యలు చేపడుతుందటం...
రాజకీయ కారణాలతో హైకోర్టుల్లో ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) తప్పుబట్టింది. ప్రభుత్వ ప్లీడర్లు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించేటప్పుడు "అభిమానం మరియు బంధుప్రీతి" కారకాలు...
మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్....
ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో...
11 కేసులలో 359 వడ్ల బస్తాలు స్వాదినం , వాటి విలువ 4,00,000/-8 మంది పై కేసు నమోదు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం మెచిరాజూపల్లి వద్ద నెల్లికుదుర్ ఎస్.ఐ సిబ్బంది తో కలిసి పెట్రోలింగ్...
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం అయినా గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 300 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, గ్రామస్థులకు మందుల పంపిణీ...