Breaking News

“Arrive Alive” కార్యక్రమం – డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

హాలియా: రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో హాలియా పట్టణ కేంద్రంలో “Arrive Alive” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు,...

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు చేయూత

నల్లగొండ, ఫిబ్రవరి 27: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్‌.ఐ దుర్గా రెడ్డి, ఏఎస్ఐలు ఫరీద్, నిరంజన్‌లను జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar, ఘనంగా సన్మానించారు....

“అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం

రోడ్డు భద్రతపై అవగాహన – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 27: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా...

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మందిపై చర్యలు – మహిళల భద్రతకు షీ టీమ్స్ కట్టుదిట్టమైన నిఘా

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026: నగరంలో మహిళలు మరియు పిల్లల రక్షణ, గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా Hyderabad City Police ఆధ్వర్యంలో పనిచేస్తున్న షీ టీమ్స్ విభాగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది. మహిళల భద్రతా...

ప్రగతి కళాశాల పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ – కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18, 2026 వరకు నిర్వహించనున్న...

సెల్‌ఫోన్ రికవరీలో జిల్లా పోలీసులకు విశేష విజయం – రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు యజమానులకు అందజేత

జిల్లా పోలీస్ యంత్రాంగం మొబైల్ ఫోన్ల రికవరీలో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. సుమారు రూ.6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లను గుర్తించి సంబంధిత యజమానులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు...

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలపై ఎస్పీ మహేష్ బి గితే ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని...

లంచం తీసుకుంటూ టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్

Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) మాసబ్ ట్యాంక్ సెక్షన్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వివరాల ప్రకారం, సీజ్ చేయబడిన విద్యుత్...

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..

సంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్...

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా సత్తా

21 పతకాలతో మెరిసిన జిల్లా క్రీడాకారులు – అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర...