Breaking News

ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ వైరల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా...

జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం

జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పోలీస్ వాహనాల ఉపయోగించి వదిలేయబడిన (కాలం చెల్లిన) వివిధ రకాల పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో...

రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన దాదాపు 236 మంది పోలీసు సిబ్బంది 26 విభాగాల్లో పోటీపడి 9...

ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్.ఐ శివకుమార్ కి ప్రతిష్టత్మక ఖాన్ బహదూర్ అజిజ్ల్హాక్ ట్రోపీ.

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదిగా అందుకున్న ఎస్.ఐ శివ కుమార్. ఢిల్లీ : సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాలలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నియామకులైన పోలీస్...

నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు..

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా: •మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా..సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..•నిషేధిత పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్న 12 పాన్ షాప్ లపై కేసులు నమోదు.....

నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా...

ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం.

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం. జిల్లాలో 31 మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా వారు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది. 18 సంవత్సరాల...

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు.

సిగ్నల్ కాలనీ లో మహిళను చంపి, ఇంటి ముందు పాతి పెట్టిన కేసును చేధించిన మహబూబాబాద్ టౌన్ పోలీసులు. 5 గురు నిందుతుల అరెస్ట్, పరారులో మరొక నిందితుడు. ఈ నెల 16 వ...

జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: జిల్లా యస్.పి. సిహెచ్. రూపేష్ ఐ.పి.యస్. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (ఫిబ్రవరి 1వ తేది నుండి...

నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన

తెలంగాణ : కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో...