ఇసుక ఫిల్టర్ స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..
• సుమారు 6 కోట్ల విలువ గల ప్రాపర్టీ సీజ్..• పోలీసుల అదుపులో 32- మంది వ్యక్తులు.• వివరాలు వెళ్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం...