Breaking News

మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుని 21 ఏళ్ల జైలు

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన నిందితుని 21 ఏళ్ల జైలు మరియు జరిమాన గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ క్రింద 17 కేసులలో 18 మంది నిందితులకు జైలు...

ఊపిరి పీల్చుకున్న రైతన్న…

చిరునవ్వుతో యూరియా బస్తాతొ ఇంటికి పయనం అయినా కిసాన్… మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల పంపిణీ ప్రక్రియలో పోలీసుల కీలక సహకారం లభించింది. రైతులు ఊపిరి పీల్చుకునేలా, యూరియా బస్తాలను సమర్థవంతంగా మరియు భద్రంగా పంపిణీ...

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు.

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం కార్యనిర్వాహణ అధికారి డాక్టర్ రజిని ప్రియ మాట్లాడుతూ.గత మూడేళ్లుగా రాష్ట్రపతి నిలయంలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు...

విద్యాసంస్థలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన – జిల్లా షీ టీమ్ బృందం.

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ భరోసా ఇచ్చారు. జిల్లాలో షీ టీమ్ బృందం...

జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

తేదీ:13-09-2025 జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు...

తెలంగాణ భాషా పరిరక్షణకు,ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ.

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఎస్పీ తెలిపారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి...

వర్టికల్ విభాగంలో ఉత్తమ ప్రదర్శనను కనబరచాలి-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్ లో ఈ వర్టికల్ విభాగంలో ప్రదర్శన ఆధారంగా...

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ భవనం కూలిన ఘటనలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు.

మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల ( బాలురు) భవనం కూలిన ఘటనలో 3 విద్యార్థులకు స్వల్ప...

సెప్టెంబర్ 13 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – ఎస్పీ.

రాజీ మార్గమే రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చుజిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం...

కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళి – ఎఆర్ డిఎస్పీ నరేందర్.

తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్, డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళి అర్పించిన ఎఆర్ డిఎస్పీ నరేందర్కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యానికి,...