Breaking News

హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్

హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్: పోలీసుల సమిష్టి కృషిని అభినందించిన సివి ఆనంద్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మరియు డీజీపీ సి.వి. ఆనంద్, ఈరోజు ఉన్నతాధికారులతో క్రైమ్...

Not OG… They call him DG

సాధారణంగా డీజీపీలుగా ఎవరిని ఎంచుకోవాలనేది ముఖ్యమంత్రుల విచక్షణ… శివధర్‌రెడ్డిని తెలంగాణ కొత్త డీజీపీగా రేవంత్‌రెడ్డి నియమించడం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు, చాన్నాళ్లుగా అందరూ ఊహిస్తున్నదే… దానికి బలమైన కారణాలూ ఉన్నాయి…ఐతే డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం...

రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు

సికింద్రాబాద్, 27 సెప్టెంబర్ 2025 : తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లో భక్తి, ఐశ్వర్యం, ప్రకృతి సౌందర్యాలకు వేదికై ఘనంగా నిర్వహించబడింది. ఎయిర్ ఫోర్స్ ఫామిలీ...

కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు…

కన్నుల పండుగగా సంగారెడ్డి జిల్లా పోలీసు సుటుంబం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు… హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా జడ్జ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి.:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఈ రోజు సంగారెడ్డి...

రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు – జిల్లా ఎస్పి.

సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా...

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 13,814 కేసుల పరిష్కారం-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న IPC కేసులు 699. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్...

పోక్సో అత్యాచార కేసులలో భాదిత మహిళలకు జిల్లా భరోసా కేంద్రం చేయూత.

ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డిజిపి చారుసిన్హా ఐపిఎస్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక బృందం పోక్సో అత్యాచార కేసులలో భాదిత పిల్లలు, మహిళలకు వారి...

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్...

పాత కక్షల దాడి కేసులో ముగ్గురు నిందితులకు 5 ఏళ్ల జైలు – జిల్లా యస్.పి.

2020 మే 19న మహబూబ్ నగర్ జిల్లా, కాకర్లపహాడ్ గ్రామంలో పాతకక్షల కారణంగా ఫిర్యాదుదారు పశం కనకయ్య, గుట్ట నర్సిములు, పశం యాదయ్యలపై నిందితులు కత్తి, ఇనుపరాడ్, ఖాళీ బీరు సీసాలతో దాడి చేసి...

గంజాయి అక్రమ రవాణ, విక్రయించిన కఠిన చర్యలు – జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS.

మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడం తో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా...