• ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమం• ఫిర్యాదుదారుల నుండి ప్రత్యక్షంగా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ• సమస్యల సత్వర పరిష్కారం కోసం సంబంధిత ఎస్ హెచ్ ఓలకు ఫోన్...
*"PRO శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన సంగారెడ్డి జిల్లా PRO పి నాగరాజు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరించారు హైదరాబాద్లోని పెట్లబుర్జ్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (CPTC) నందు...
సికింద్రాబాద్, 27 సెప్టెంబర్ 2025 : తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లో భక్తి, ఐశ్వర్యం, ప్రకృతి సౌందర్యాలకు వేదికై ఘనంగా నిర్వహించబడింది. ఎయిర్ ఫోర్స్ ఫామిలీ...
కన్నుల పండుగగా సంగారెడ్డి జిల్లా పోలీసు సుటుంబం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు… హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా జడ్జ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి.:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఈ రోజు సంగారెడ్డి...
గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో సంభవ్ పౌండేషన్ లో"రియల్ కంపెనీ ప్రభుత్వ సహాయ సహకారాలతో సమాజంలో ఉన్నటువంటి మహిళలకు బ్యూటిషన్ పట్ల పూర్తి అవగాహనతో స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి సంభవ్...
టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల...
మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లుఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంQR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చుమహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ...
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే...
తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి....