Breaking News

రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు

సికింద్రాబాద్, 27 సెప్టెంబర్ 2025 : తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లో భక్తి, ఐశ్వర్యం, ప్రకృతి సౌందర్యాలకు వేదికై ఘనంగా నిర్వహించబడింది. ఎయిర్ ఫోర్స్ ఫామిలీ...

కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు…

కన్నుల పండుగగా సంగారెడ్డి జిల్లా పోలీసు సుటుంబం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు… హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా జడ్జ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి.:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఈ రోజు సంగారెడ్డి...

మహిళలకు బ్యూటిషన్ విభాగంలో ఉచిత ట్రైనింగ్

గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో సంభవ్ పౌండేషన్ లో"రియల్ కంపెనీ ప్రభుత్వ సహాయ సహకారాలతో సమాజంలో ఉన్నటువంటి మహిళలకు బ్యూటిషన్ పట్ల పూర్తి అవగాహనతో స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి సంభవ్...

తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రం రెడీ!

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల...

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లుఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంQR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చుమహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే...

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి....

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా:

కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ రానున్న ఉగాది,రంజాన్ పండుగ సందర్భంగా కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు...

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే..

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్‌ సిబ్బంది షాక్‌! అంతా బ్లాక్‌ మనీ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది....

అప్పుడే పుట్టిన ఆడ బిడ్డకు రూ.4లక్షలు మగబిడ్డకు రూ.6లక్షలు

*గుజరాత్ టూ…తెలంగాణ…. ఏపీ…..! పోలీసుల విచారణ లో వెలుగులోకి సంచలన నిజాలు..! ఓ వందన..ఇంకో సరోజిని..మరో కృష్ణవేణి.. ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..?వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు..! గ్యాంగ్ అంతటికీ లీడర్‌ అమూల్య.ఓ...