గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో సంభవ్ పౌండేషన్ లో"రియల్ కంపెనీ ప్రభుత్వ సహాయ సహకారాలతో సమాజంలో ఉన్నటువంటి మహిళలకు బ్యూటిషన్ పట్ల పూర్తి అవగాహనతో స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి సంభవ్...
టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల...
మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లుఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంQR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చుమహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ...
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే...
తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి....
కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ రానున్న ఉగాది,రంజాన్ పండుగ సందర్భంగా కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు...
Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్ సిబ్బంది షాక్! అంతా బ్లాక్ మనీ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది....
పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి...
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్డొనాల్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ & సీఈవో క్రిస్ కెంజిన్స్కీ తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం మెక్డొనాల్డ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో భారీ...