Breaking News

Live

రౌడీ సీటర్ అప్పు వివాదం హత్యకేసులో నిందితుల అరెస్ట్.

05.08.2025న సాయంత్రం 4 గంటలకు ఫజెల్, మరో ఆరుగురు వ్యక్తులు ఎల్లమ్మబండలోని గుడ్‌విల్ హోటల్‌కు వెళ్లారు. వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించిన ఒక వ్యక్తి కత్తిని...

నిందుతుణ్ణి హైదరాబాద్ లో పట్టుకున్న జిల్లా సైబర్ టీమ్-సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.

ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.కడప జిల్లా జామ్మలమడుగు భాగ్యనగర్ కి చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన సతీష్ అనే వ్యక్తి తో కలసి బాధితులకు ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం...

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొ.కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్...

ఆన్‌లైన్ భద్రత చిట్కాలు – డిజిటల్ ప్రపంచంలో మీరే మీ రక్షకులు.

• సైబర్ జాగ్రుకత దివాస్ సందర్భంగా –జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.• సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండండి.• సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో...

ఎస్ఐ ప్రేమ్ సాగర్ కు ప్రశంసాపత్రం అందజేత – సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.

తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ లో జీడిమెట్ల ఎస్ఐ ప్రేమ్ సాగర్ విశేషమైన ప్రతిభ కనపరచి ఆయన మూడు విభాగాలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సంపాదించాడు. ఆయన చూపిన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్...

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ జయంతి వేడుకలు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, చూచనల మేరకు ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ జయంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు...

కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు-ఆడిషనల్ ఎస్పీ రమేష్.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్లు బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గం అని సైబర్ క్రైమ్ డీఎస్పీ...

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 58 మందికి జరిమానాలు-సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు14 రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 58 మంది మందు బాబులు పట్టుబడగా వారిని...

సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా, CEIR పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేయండి – జిల్లా ఎస్పీ.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన “మొబైల్ రికవరీ మేళ”లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపియస్. సెల్ ఫోన్ బాదితులకు రికవరీ చేసిన ఫోన్ లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా...

పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన.• ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ నేరాల నివారణనకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్...

Breaking News