Breaking News

జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

తేదీ:13-09-2025 జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు...

తెలంగాణ భాషా పరిరక్షణకు,ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ.

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఎస్పీ తెలిపారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి...

వర్టికల్ విభాగంలో ఉత్తమ ప్రదర్శనను కనబరచాలి-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్ లో ఈ వర్టికల్ విభాగంలో ప్రదర్శన ఆధారంగా...

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ భవనం కూలిన ఘటనలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు.

మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల ( బాలురు) భవనం కూలిన ఘటనలో 3 విద్యార్థులకు స్వల్ప...

సెప్టెంబర్ 13 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – ఎస్పీ.

రాజీ మార్గమే రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చుజిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం...

కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళి – ఎఆర్ డిఎస్పీ నరేందర్.

తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్, డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళి అర్పించిన ఎఆర్ డిఎస్పీ నరేందర్కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యానికి,...

కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు – జిల్లా పోలీసు కార్యాలయం.

ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా,జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పి రమేష్ చిత్ర పటానికి పూలమాల వేసి మాట్లాడుతూ ప్రజా కవి,...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....

గణేశ్ విగ్రహాల ప్రధాన నిమజ్జనం రెండవ రోజు ముగింపు – సి.వి. ఆనంద్ ఐపిఎస్.

గణేశ్ విగ్రహాల ప్రధాన నిమజ్జనం రెండవ రోజు ముగింపు సందర్భంగా సి.వి. ఆనంద్ ఐపిఎస్,డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై మీడియాతో మాట్లాడుతూ మూడవ రోజు నుండి 11వ...

ఫిర్యాది సమస్యలను విని,వారి సమస్యల తక్షణ పరిష్కారానికై యస్.హెచ్.ఓ లకు సూచనలు.

•సమస్యకు సత్వర న్యాయం జరగనప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని రావచ్చు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి వచ్చిన...