పగలు, రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మొత్తం 13 నేరాలు చేసిన ముఠా, వారి నుండి 12 లక్షల విలువ గల (115.50 గ్రాములు) బంగారు ఆభరణాలు మరియు (300 గ్రాముల) వెండి ఆభరణాలు, 25,000/- రూపాయల...
