Breaking News

ఈత సరదా విషాదంగా మారకూడదు.. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలి : ఎస్పీ మహేష్ బి. గితే

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఈతకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు....

బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. 24 గంటల్లోనే నిందితుల పట్టివేత

నల్గొండ జిల్లాలో బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు...

అర్ధరాత్రి వేళ మహిళకు అండగా నిలిచిన కామాఠిపుర పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు (బక్రీద్ చెక్‌పోస్ట్) వద్ద అర్ధరాత్రి సమయంలో మానసిక వేదనతో దుస్తులు లేకుండా తిరుగుతున్న ఒక మహిళను గమనించిన కామాఠిపుర పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్...

దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష: సిరిసిల్ల కోర్టు తీర్పు

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: దొంగతనం కేసులో నేరం రుజువైన నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శుక్రవారం...

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు – సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: రాబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఎస్పీ నాగేంద్రచారి ఒక ప్రకటనలో తెలిపారు....