Breaking News

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు.. సన్నద్ధతలను సమీక్షించిన డీజీ సౌమ్య మిశ్రా

జైళ్లలో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఏర్పాటు...

ప్రత్యేక రిమిషన్‌కు 92 మంది జీవిత ఖైదీలు అర్హులు.. గవర్నర్ ఆమోదం

సుప్రీంకోర్టు Sonadhar Vs The State of Chhattisgarh కేసులో 2025 ఫిబ్రవరి 18న ఇచ్చిన ఆదేశాల మేరకు జీవిత ఖైదీల ప్రత్యేక రిమిషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత విధానాలు రూపొందించాలని...

జైళ్ల డీజీ డా. సౌమ్య మిశ్రా చేతుల మీదుగా 32వ “మై నేషన్” ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం – నర్సంపేట మహిళా జైలు తనిఖీ, మామ్నూర్ సెంట్రల్ జైలులో పరిపాలనా భవనం ఆవిష్కరణ

వరంగల్ జిల్లాలో తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, IPS పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఖైదీల పునరావాసం, జైళ్ల ఆధునీకరణ, సంక్షేమ చర్యలకు...

చంచల్గూడలో జైలు మ్యూజియం ప్రారంభం – “జైల్ అనుభవం”తో కొత్త అనుభూతి

Hyderabadలోని State Institute of Correctional Administration (SICA)లో తెలంగాణ జైలు శాఖ ఆధ్వర్యంలో జైలు మ్యూజియం ఏర్పాటు చేయబడింది. జైలు పరిపాలన చరిత్రను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేసే దిశగా ఇది ఒక...

సూర్యాపేట సబ్ జైలు తనిఖీ: ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – డీజీ సౌమ్య మిశ్రా

తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ సూర్యాపేట సబ్ జైలును సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణలోని పలు కీలక అంశాలను పరిశీలించారు....

హైదరాబాద్‌లో ఐసిఎఫ్ఏఐ లా స్కూల్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్: ICFAI Law Schoolలో “కరెక్షనల్ రిఫార్మ్స్: నోవెల్ విస్టాస్” పేరుతో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ క్రిమినల్ లా ఆధ్వర్యంలో, అకాడమీ...