Breaking News

జైళ్ల డీజీ డా. సౌమ్య మిశ్రా చేతుల మీదుగా 32వ “మై నేషన్” ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం – నర్సంపేట మహిళా జైలు తనిఖీ, మామ్నూర్ సెంట్రల్ జైలులో పరిపాలనా భవనం ఆవిష్కరణ

వరంగల్ జిల్లాలో తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, IPS పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఖైదీల పునరావాసం, జైళ్ల ఆధునీకరణ, సంక్షేమ చర్యలకు...

చంచల్గూడలో జైలు మ్యూజియం ప్రారంభం – “జైల్ అనుభవం”తో కొత్త అనుభూతి

Hyderabadలోని State Institute of Correctional Administration (SICA)లో తెలంగాణ జైలు శాఖ ఆధ్వర్యంలో జైలు మ్యూజియం ఏర్పాటు చేయబడింది. జైలు పరిపాలన చరిత్రను సంరక్షిస్తూ ప్రజలకు పరిచయం చేసే దిశగా ఇది ఒక...

సూర్యాపేట సబ్ జైలు తనిఖీ: ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – డీజీ సౌమ్య మిశ్రా

తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ సూర్యాపేట సబ్ జైలును సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణలోని పలు కీలక అంశాలను పరిశీలించారు....

హైదరాబాద్‌లో ఐసిఎఫ్ఏఐ లా స్కూల్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్: ICFAI Law Schoolలో “కరెక్షనల్ రిఫార్మ్స్: నోవెల్ విస్టాస్” పేరుతో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ క్రిమినల్ లా ఆధ్వర్యంలో, అకాడమీ...