Breaking News

జనగణన–2027లో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొనాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి...

పశువుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక

నల్లగొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టపరంగా ఎలాంటి రాజీ...

ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి: పరీక్ష ఫలితాలు జీవితానికి ముగింపు కాదు – బాలానగర్ సీఐ

తెలంగాణలో పదో తరగతి (SSC-2026) ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ, ఆందోళన పెరుగుతున్న పరిస్థితుల్లో బాలానగర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలానగర్ సీఐ నర్సింహా రాజు విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు కీలక సూచనలు...