Breaking News

మహిళలకు బ్యూటిషన్ విభాగంలో ఉచిత ట్రైనింగ్

గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో సంభవ్ పౌండేషన్ లో"రియల్ కంపెనీ ప్రభుత్వ సహాయ సహకారాలతో సమాజంలో ఉన్నటువంటి మహిళలకు బ్యూటిషన్ పట్ల పూర్తి అవగాహనతో స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి సంభవ్...

తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రం రెడీ!

టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో ఆవిష్కరణ చేసింది. తొలి స్వదేశీ ఎంఆర్ఎ యంత్రాన్ని రూపొందించింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. దీని వల్ల టెస్టుల ఖర్చుతో పాటు విదేశాల...

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లుఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానంQR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చుమహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే...

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి.—

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. జాగ్రత్త ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే...

నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫోసిస్ కల్పతరు ప్రాజెక్ట్‌లో లేబర్‌ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైకో బీరు...

అమరనాధ్ యాత్రికులకు శుభవార్త

అమర్నాథ్ గుహ వరకు రోప్ వే అమర్నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్ వే లను నిర్మించడానికి DPR రూపకల్పనకు బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. బాల్టాల్ నుంచి 3,880...

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ?

తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిళ్లు ? తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి....

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా:

కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ రానున్న ఉగాది,రంజాన్ పండుగ సందర్భంగా కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు...

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే..

Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్‌ సిబ్బంది షాక్‌! అంతా బ్లాక్‌ మనీ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది....