Breaking News

బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. 24 గంటల్లోనే నిందితుల పట్టివేత

నల్గొండ జిల్లాలో బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు...

ముస్తాబాద్ హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

సిరిసిల్ల, ఏప్రిల్ 29: ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.6,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ...

దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష: సిరిసిల్ల కోర్టు తీర్పు

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: దొంగతనం కేసులో నేరం రుజువైన నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శుక్రవారం...