బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

పాత కక్షల దాడి కేసులో ముగ్గురు నిందితులకు 5 ఏళ్ల జైలు – జిల్లా యస్.పి.

2020 మే 19న మహబూబ్ నగర్ జిల్లా, కాకర్లపహాడ్ గ్రామంలో పాతకక్షల కారణంగా ఫిర్యాదుదారు పశం కనకయ్య, గుట్ట నర్సిములు, పశం యాదయ్యలపై నిందితులు కత్తి, ఇనుపరాడ్, ఖాళీ బీరు సీసాలతో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించారు. ఈ ఘటనపై నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో Cr.No.57/2020 U/s 307 r/w 34 IPC కింద కేసు నమోదు చేసి, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం అదనపు సహాయ సెషన్స్ న్యాయమూర్తి శ్రీమతి జి. రాధిక నిందితులకు కింది శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించారు. 1.థనం రాజు S/o పెంటయ్య, 2.థనం నారాయణ S/o పెంటయ్య, 3.ధడహకి భాను తేజా S/o శ్రీనివాసులు. ప్రతి నిందితునికి 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ. 2,000/- జరిమానా దర్యాప్తు & న్యాయపరమైన చర్యల్లో కృషి చేసిన అధికారులు : చ. శ్రీకాంత్, SI (ప్రాథమిక I.O.)విక్రం, SI (ప్రస్తుత I.O.)
భక్తియార్ బాబా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగి రెడ్డి, ASI (కోర్టు లైజన్ అధికారి) రాజు గౌడ్, PC 1277 (కోర్టు డ్యూటీ ఆఫీసర్) వీరి కృషిని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.“ఈ కేసులో న్యాయస్థానం ద్వారా నిందితులకు శిక్ష విధించబడటం వల్ల బాధితులకు న్యాయం జరిగిందని, ఇది పోలీసుల కృషి మరియు న్యాయవ్యవస్థ బలానికి నిదర్శనమని” ఎస్పీ తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి