Breaking News

నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫోసిస్ కల్పతరు ప్రాజెక్ట్‌లో లేబర్‌ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైకో బీరు సీసాతో దాడి చేశాడు.

పారిపోతున్న సమయంలో స్థానికులు పట్టుకొని సైకోను చితికబాది, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా …..

చిన్నారి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *