Breaking News

Live

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 52 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ...

మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలి – జిల్లా ఎస్పీ.

నేర నియంత్రణలో బాగంగా మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలనీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,అన్నారు. జిల్లాలో అన్ని...

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన జిల్లా ఎస్పీ.• ఫిర్యాది సమస్యలను విని, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు...

స్వాతంత్ర దినోత్సవ మరియు వినాయక చవితి సందర్భంగా ముందస్తు బద్రత తనిఖీలు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్, ఆదేశాల మేరకు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం మరియు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ...

2025 సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలల (జనవరి నుండి జూన్ వరకు) మెగా రివార్డ్స్ – సీపీ.

హైదరాబాద్ సిటీ పోలీస్, 2025 సంవత్సరానికి గాను మొదటి ఆరు నెలల (జనవరి నుండి జూన్ వరకు) మెగా రివార్డ్స్ కార్యక్రమాన్ని సీపీ కార్యాలయం, ఆడిటోరియం, ఐసీసీసీ భవనం, బంజారా హిల్స్‌లో నిర్వహింనారు. 2025లో...

హైడ్రాకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కుత్బుల్లాపూర్ లో అటెంప్ట్ మర్డర్.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం భగత్ సింగ్ నగర్ సర్వే నంబర్ 155 లో ప్రభుత్వ స్థలం కబ్జాదారుల పాలవుతుంది, అక్రమ నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడుతున్నారని దానిని కాపాడాలని స్థానిక వ్యక్తి దూదేకుల, అల్లా...

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్‌ – సైబరాబాద్ సిపి.

బాలానగర్ పిఎస్ లో అమలు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) కోసం ఫిర్యాదుదారులు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండటం మనం చూస్తుంటాం. సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి, ఐపీస్, ఆదేశాల మేరకు బాలానగర్ పోలీస్...

ఢిల్లీ కి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠా ను అరెస్ట్.

వీరి వద్ద నుండి 65 లక్షల విలువ చేసే 250 కిలోల గంజాయి తో పాటు రెండు కార్లు మరియు 06 సెల్ ఫోన్లు స్వాధీనం.( మొత్తం విలువ సుమారు Rs.1, 00,00, 000/-...

రౌడీ సీటర్ అప్పు వివాదం హత్యకేసులో నిందితుల అరెస్ట్.

05.08.2025న సాయంత్రం 4 గంటలకు ఫజెల్, మరో ఆరుగురు వ్యక్తులు ఎల్లమ్మబండలోని గుడ్‌విల్ హోటల్‌కు వెళ్లారు. వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించిన ఒక వ్యక్తి కత్తిని...

నిందుతుణ్ణి హైదరాబాద్ లో పట్టుకున్న జిల్లా సైబర్ టీమ్-సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.

ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.కడప జిల్లా జామ్మలమడుగు భాగ్యనగర్ కి చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన సతీష్ అనే వ్యక్తి తో కలసి బాధితులకు ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం...

Breaking News