Breaking News

వినాయక నిమజ్జన ప్రాంతం వల్లభరావు చెరువును పరిశీలించిన – జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి.

జిల్లాలో రానున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎస్పీ. నిమజ్జన ప్రాంతానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్,భారీ కేడింగ్, క్రేన్లు,తాగునీరు, పారిశుధ్యం,విద్యుత్ సరఫరా...

గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై వెస్ట్ జోన్‌లోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం.

వెస్ట్ జోన్ పరిధిలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో సి.వి. ఆనంద్ ఐపిఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై వెస్ట్ జోన్‌లోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు...

గణేష్ మండపాల వద్ద ఆకస్మిక తనిఖీ – సివి ఆనంద్ ఐపిఎస్.

సివి ఆనంద్ ఐపిఎస్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు వెస్ట్ జోన్ లోని బోరబండా, రహమత్ నగర్ మరియు బంజారాహిల్స్ లోని ముఖ్యమైన గణేష్ మండపాల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి,...

సేవలోనే కాదు,క్రీడలోనూ ప్రతిభ,యోగాసనలో మొదటి స్థానం సాధించిన – మహిళా ASI వనజ.

ఆగస్టు 2025 నెలలో ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ యోగాసన అసోసియేషన్ (TYSA) తరపున నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి సీనియర్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ 2025 నందు ట్విస్టింగ్ బాడీ మరియు ఫార్వర్డ్...

మహిళలు,బాలికల భద్రతకు అంకితమైన షీటీమ్స్-జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.

జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల రక్షణ కోసం షీటీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. రద్దీ ప్రదేశాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్ లలో సివిల్ డ్రస్ లో నిఘా నిర్వహిస్తూ...

అనుమతి లేకుండా సభలు,ర్యాలీలు నిర్వహించరాదు – 30 పోలీస్ యాక్ట్ అమలు.

మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు 01-09-2025 నుండి 30-09-2025 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపిఎస్.,...

ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా...

శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు – జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.

జిల్లాలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2100 వినాయక మండపాలు కొలువుదీరినవని,అట్టి మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు తప్పక పాటించాలన్నారు. వినాయక మండపాలు వద్ద...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 54 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ...