ట్రాఫిక్ నిబంధనలు పాటించి,సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి-జిల్లా ఎస్పీ.
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులతో మునిపల్లి...
