Breaking News

డ్రీమ్ పఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి.

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ ఓం ఝండా సమీపంలో ఉన్న డ్రీమ్ పఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. వారు...

పగలు, రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మొత్తం 13 నేరాలు చేసిన ముఠా, వారి నుండి 12 లక్షల విలువ గల (115.50 గ్రాములు) బంగారు ఆభరణాలు మరియు (300 గ్రాముల) వెండి ఆభరణాలు, 25,000/- రూపాయల...

ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

పదవి విరమణ పొందిన ఎస్ఐలు షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య లను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. జూన్ 30న పదవి విరమణ పొందిన షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య...

గడువు తీరిన పాత విడి బాగాలు,ఐటీ విభాగానికి చెందిన కంప్యూటర్లు,ఫర్నిచర్ వేలం-జిల్లా ఎస్పీ.

జిల్లా పోలీస్ కార్యాలయంలోని గడువు తీరిన వివిధ రకాల పాత టెంట్లు,ఐటీ విభాగానికి చెందిన కంప్యూటర్లు, పర్నిచర్ వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్....

ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

ఫిర్యాది సమస్యలను ఓపిగ్గా విని వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి...

అక్రమ గంజాయి రవాణా చేస్తూ,విక్రయిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్టు.

నిందితుల వద్ద నుండి సుమారు 40 వేల రూపాయల గల కిలోన్నర గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనముతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో బాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ...

గూడ్స్ రైలులో భారీ అగ్నిప్ర‌మాదం.

చెన్నై నుంచి అరక్కోణం వైపుగా వెళ్తున్న పెట్రోల్‌, డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం. రైలు ట్యాంకర్లు అగ్నికి ఆహుతి. భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు, భారీ అగ్నిప్ర‌మాదంతో నిలిచిపోయి రైల్వే సర్వీసులు,...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నా-సి.వి. ఆనంద్ ఐపీఎస్.

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ జరుగుతున్న సందర్బంగా హైదరాబాద్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, సి.వి. ఆనంద్ ఐపీఎస్ మరియు అధికారులతో కలసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత...

సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐ పీ యస్.

రేపు సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న గ్రీవెన్స్ డే ను రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు...