Breaking News

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ...

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి

జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉన్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ చట్టం ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా...

మద్యం సేవించి డ్రైవింగ్‌కు కఠిన శిక్షలు – 18 మందికి జైలు, జరిమానాలు విధింపు: ఎస్పీ మహేష్ బి. గితే

వార్త:మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు తప్పవని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్...

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలపై ఎస్పీ మహేష్ బి గితే ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని...