Breaking News

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ కీలక సమావేశం

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి Revanth Reddy కీలక సమావేశం నిర్వహించారు. 99 రోజుల “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై ఈ సమావేశంలో విస్తృతంగా...

రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు – కార్పొరేట్ తరహాలో నిర్మాణం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరం వెలుపల రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ...

Revanth Reddy 99 రోజుల ప్రణాళిక

తెలంగాణలో ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. పాలనను క్షేత్రస్థాయికి చేర్చి ప్రజల్లో విశ్వాసం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ...

అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు...

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే.. ఛైర్మన్, మేయర్ అభ్యర్థుల ప్రకటన

Feb 01, 2026, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే.. ఛైర్మన్, మేయర్ అభ్యర్థుల ప్రకటనతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై సీఎం...

సీఎం రేవంత్ రెడ్డి తో v c సజ్జనార్.

పోలీస్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని గౌరవప్రదంగా కలసి దసరా శుభాకాంక్షలు తెలిపిన v c సజ్జనార్.

నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన

తెలంగాణ : కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో...