Breaking News

అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ కీలక సమావేశం

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి Revanth Reddy కీలక సమావేశం నిర్వహించారు.

99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం.

మహబూబాబాద్‌లో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకులపై పోలీసుల ప్రత్యేక దాడులు.. 10 కేసులు నమోదు

కార్యక్రమం విజయవంతంగా అమలు కావడానికి అధికారులు, జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *