పొక్సో కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష
ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించిన సిరిసిల్ల కోర్టు రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికపై బలవంతపు వేధింపుల కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ రాధిక జైస్వాల్,...
