Breaking News

హత్య కేసులో సంచలన తీర్పు.. 10 మంది నిందితులకు జీవిత ఖైదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పది మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల...

పొక్సో కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష

ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించిన సిరిసిల్ల కోర్టు రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికపై బలవంతపు వేధింపుల కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ రాధిక జైస్వాల్,...