Breaking News

ఏసీబీ వలలో మండల సర్వేయర్

రూ.25 వేల లంచం డిమాండ్ కేసులో సర్వేయర్‌తో పాటు ఇద్దరు ప్రైవేట్ అసిస్టెంట్లు అరెస్ట్ కరీంనగర్: భూ సర్వే నిర్వహించి అనుకూల నివేదిక ఇవ్వడానికి రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను...

లంచం తీసుకుంటూ టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్

Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) మాసబ్ ట్యాంక్ సెక్షన్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వివరాల ప్రకారం, సీజ్ చేయబడిన విద్యుత్...