Breaking News

నల్లగొండ పట్టణంలో రౌడీ షీటర్ అరెస్టు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి

గంజాయి మత్తులో వీరంగం సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూసిన పేరు మోసిన రౌడీషీటర్ ను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు...

డాక్టరేట్ పట్టా పొందిన నాగర్ కర్నూల్ డిటిఓ చిన్న బాలు నాయక్

బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన చిన్న బాలు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ యొక్క...

షాకింగ్‌ సీన్.. ఎయిర్ పోర్టు రన్‌వేపై బోల్తా పడిన విమానం! వీడియో వైరల్‌

టొరాంటో : కారో, బస్సో పల్టీలు కొట్టడం చూశాంగానీ.. విమానం పల్టీ కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఇప్పడు ఆ సరదా కూడా తీరిపోయింది. కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం (ఫిబ్రవరి 17) ఓ విమానం...

295 బోగీల వాసుకి.

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే...

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు

గంజాయి కేసుల్లో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచుతూ గంజాయి కిట్లతో తనిఖీలు చేయాలి. వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సోమవారం రోజున జిల్లా...

5 రూపాయల కోసం కక్కుర్తిపడితే రూ.5లక్షల 20వేలు కట్టాల్సి వచ్చిందిగా…

కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్...

హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడా పోటీలు ..

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మిషన్ పరివర్తన్ యువ తేజం కార్యక్రమంలో భాగంగా క్రీడా స్ఫూర్తితో హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడా పోటీలు .. జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా ముగింపు...

జయలలిత బంగారు ‘ఖజానా’!

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల...

బ్రగాంజా ఘాట్లు, కర్ణాటక-గోవా సరిహద్దు

బ్రగాంజా ఘాట్లు కర్ణాటక-గోవా సరిహద్దులో ఉన్న ఒక ఆహ్లాదకరమైన పర్వత మార్గం. ఇది అద్భుతమైన దృశ్యాలు, పచ్చని అడవులు, మరియు సమృద్ధిగా ఉన్న అడవి జంతువులతో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ...

త్వరలో మార్కెట్లోకి కొత్త ₹50 రూపాయల నోటు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది, ఇటీవలనే...