బలపాల గ్రామానికి చెందిన సైదమ్మ అనే వృద్ధ మహిళ తన భర్త మరణించి, సంతానం లేక ఒంటరిగా జీవిస్తూ, ఆహారం లేక అనారోగ్యంతో బలపాల బస్టాండ్ సమీపంలో నివసిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కి సమాచారం...
దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏండ్లు అయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించాడం...
• వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబ్బందితో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు...
దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్...
1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి వందేమాతర గేయాలాపనను ఆలపించిన జిల్లా ఎస్పి శరత్...
• రికార్డ్స్ మెంటేనేన్స్, కేసుల దర్యాప్తు లో ఎస్.హెచ్.ఓ లకు సూచనలు, మరియు సాంకేతిక వినియోగంపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలి.• క్రైమ్ రికార్డ్స్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పని తీరు బాగుంది జిల్లా...
• సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.• సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు.సైబర్ సెక్యూరిటీ...
• పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలపై అవగాహనకై పాశమైలారం పారిశ్రామిక వాడలోని అపియోరియా ఫార్మా యూనిట్-V ప్రైవేట్ లిమిటెడ్ లో “మాక్ డ్రిల్”• సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ, రెవెన్యూ...
సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాపులు, లాడ్జీలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది. నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ...
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజు దేశ వ్యాప్తంగా అనేక మంది సైబర్ నేరగాళ్లు బారిన పడి మోసాలకు గురవుతున్నారనీ,వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్గిఉండమే ఉత్తమ మార్గం అని జిల్లా ఎస్పీ...