Breaking News

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం.

శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు కొలువైన ఈ క్షేత్రం అష్టాదశశక్తి క్షేత్రాలలో ఆరో క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ క్షేత్రం. భూమండలానికి నాభిస్థానం.

ఇలలో వెలసిన కైలాసం.

కోరినవన్నీ అనుగ్రహించే క్షేత్రం.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..

ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విశ్వం అనే పద్మంలో ఉండే కేసరాలను మించి ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి.

శ్రీశైలంలో ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, మహాశివరాత్రికి మరోసారి చొప్పున రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం.

కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 08 నుండి 18 వరకు జరగనున్నాయి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *