Breaking News

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం.

శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు కొలువైన ఈ క్షేత్రం అష్టాదశశక్తి క్షేత్రాలలో ఆరో క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ క్షేత్రం. భూమండలానికి నాభిస్థానం.

ఇలలో వెలసిన కైలాసం.

కోరినవన్నీ అనుగ్రహించే క్షేత్రం.

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విశ్వం అనే పద్మంలో ఉండే కేసరాలను మించి ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి.

శ్రీశైలంలో ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, మహాశివరాత్రికి మరోసారి చొప్పున రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం.

కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 08 నుండి 18 వరకు జరగనున్నాయి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *