ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే...
గంజాయి కేసుల్లో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచుతూ గంజాయి కిట్లతో తనిఖీలు చేయాలి. వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సోమవారం రోజున జిల్లా...
కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్...
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మిషన్ పరివర్తన్ యువ తేజం కార్యక్రమంలో భాగంగా క్రీడా స్ఫూర్తితో హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడా పోటీలు .. జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా ముగింపు...
మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల...
బ్రగాంజా ఘాట్లు కర్ణాటక-గోవా సరిహద్దులో ఉన్న ఒక ఆహ్లాదకరమైన పర్వత మార్గం. ఇది అద్భుతమైన దృశ్యాలు, పచ్చని అడవులు, మరియు సమృద్ధిగా ఉన్న అడవి జంతువులతో ప్రసిద్ధి చెందింది. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సంతకముతో కూడిన కొత్త ₹50 నోటు త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బిఐ బుధవారం సాయంత్రం వెల్లడించింది, ఇటీవలనే...
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిబ్బంది, అధికారులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు జిల్లా ఆర్ముడ్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని జిల్లా ఎస్పీ...
ఆంద్రప్రదేశ్గుంటూరు జిల్లా…. వారిది మధ్య తరగతి కుటుంబం… జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన అతని జీవితం సాఫిగా సాగిపోతుంది. 2005లో వివాహం అయింది. ఇద్దరూ పిల్లలున్నారు. అయితే 2019లో అతని జీవితం మలుపు తిరిగింది. అనుకోని...
TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని...