ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్...
అంతర్ ర్రాష్ట్ర దొంగల ముఠా థార్ గ్యాంగ్ చెందిన ప్రధాన నిందితున్ని అరెస్టు చేసి 100% రికవరీ చేసిన నల్గొండ జిల్లా పోలీస్ ప్రదాన నిందితుడు అరెస్టు, మరో ముగ్గురు పరారీ. ప్రధాన నిందితుడు...
ఈ రోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అందరూ పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా,గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి కిట్ల సహాయంతో, నార్కోటిక్ జాగిలాలతో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 22...
గంజాయి మత్తులో వీరంగం సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూసిన పేరు మోసిన రౌడీషీటర్ ను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు...
బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన చిన్న బాలు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ యొక్క...
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే...
గంజాయి కేసుల్లో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచుతూ గంజాయి కిట్లతో తనిఖీలు చేయాలి. వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సోమవారం రోజున జిల్లా...
కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్...