Breaking News

12గంటలో నిందితులను పట్టుకున్న జీడిమెట్ల పోలీసు బృందం

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ లో ఓ దేవాలయం లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయం లోకి ప్రవేశించి దేవాలయం లోని పలు వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పై సంబందిత ఆలయ కమిటీ వారు సోమవారం సీసీ కెమెరాలు ఆధారంగా జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక టీమ్ ల ఏర్పడ్డి.సీసీ పూ్టేజి ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితులు ఇరువురు మద్యం మత్తులో దేవాలయం లోకి ప్రవేశించి ఈ ఆగాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు

దేవాలయం లో జరిగిన సంఘటన కీ స్పందించిన మల్కాజ్గిరి MP ఈటల  రాజేందర్…

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *