Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు:

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయము ,ఐసిసిసి భవనము, బంజారాహిల్స్, రోడ్ నెం.12, హైదరాబాదు నందు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పరిమళ హానా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి (అడ్మిషన్)...

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీములతో ప్రజలు అప్రమత్తంగా వుండాలి

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకన్ ప్రజలకు సూచించారు. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్‌...

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

*అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనములకు పాల్పడుచున్న నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్. కె.శివరాం రెడ్డి డీఎస్పీ నల్గొండ. ముగ్గురు నిందితులు అరెస్టు. వీరి వద్ద నుండి...

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పారదర్శకంగా ముగిసిన వాహనాల,వస్తువుల వేలం:జిల్లా ఎస్పీ.

శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలో పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న/రోడ్ల మీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలు వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు...

విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన పెంపొందించుకోవాలి.

"ఖాకీ కిడ్స్"లో భాగంగా సైబర్ నేరలపై,ట్రాఫిక్ నియమలపై పోలీస్ వారు చెప్పిన సూచనాలపై తల్లిదండ్రులకు,ప్రజలకు అవగాహన కల్పించాలి. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల శ్రేయస్సుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. "ఖాకీ...

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా అయితే జాగ్రత్త…

వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ ద్వారా కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే కొందరు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లుగా అవతారం ఎత్తి వాహనదారులకు నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను అందజేస్తూ...

కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత

ఈ రోజు( బుధవారం ) ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం SI G.మురళీదర్ , తన సిబ్బంది తో కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనికీచేయుచుండగా అనుమానస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా...

జిల్లాలో పనిచేస్తున్న 11 మంది ఏ.యస్.ఐలకు, యస్.ఐ లుగా పదోన్నతి

పదోన్నతి పొందిన యస్.ఐ లకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని...