Breaking News

కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత

ఈ రోజు( బుధవారం ) ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం SI G.మురళీదర్ , తన సిబ్బంది తో కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనికీచేయుచుండగా అనుమానస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా ( TS07UP 0754)కారులో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా వైజాగ్ దగ్గర గల సీలేరు నుండి ఎండు గంజాయి రవాణా చేయుచుoడగా వారిని అదుపులోనికి తీసుకొని వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో 05 కిలోల గంజాయిని ( విలువ రూ. 125000 /-) మరియు కారును, రెండు మొబైల్ ఫోన్ లను సీజ్ చేసి, నేరస్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయనైనది. ఈ విషయంలో P. సర్వయ్య, CI మహుబాద్ రూరల్ ని, కేసముద్రం SI మురళీధర్ ని మరియు సిబ్బంది R.రాజు pc , K.రామకృష్ణ pc, D.మహేందర్ pc , B.వెంకన్న pc , K . మధు pc ను, మహబూబాబాద్ SP అభినందించారు.

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *