బ్రేకింగ్ న్యూస్
నల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానానల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా
Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం:బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం:బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్

పాలకుర్తి, జనవరి 6 ది పోలీస్ డైరీ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని అందుకు నిదర్శనమే ఎన్నికలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఎకరాకు 12000 అంటూ బూటకపు మాటలను వల్లే వేస్తుందని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ ఎద్దేవ చేశారు.
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ ఏరు దాటకముందు ఏటి మల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని, 15000 రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలో వచ్చినంక విస్మరించి రైతులను నమ్మించి నట్టేట ముంచిందని దయ్యం పట్టారు.
రైతుల కోసం కెసిఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తే వాటన్నిటిని విస్మరించి రైతుల ఉసురుపోసుకుంటుందని విమర్శించారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి,
కారు పోతుల వేణు గౌడ్.
మాజీ పాలకుర్తి ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ దారావత్ యాకూబ్ నాయక్, భారత రాష్ట్ర సమితి ఎస్టి సెల్ మండల అధ్యక్షులు దారా శంకరయ్య, మాజీ వైస్ ఎంపీపీ పుస్కూరి కళింగరావు చెన్నూరు మాజీ ఎంపీటీసీ మాటూరి యాకయ్య, కత్తి సైదులు, గడ్డం కిరణ్, ఎండి నాజర్, జలగం అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్