Breaking News

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలపై ఎస్పీ మహేష్ బి గితే ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని...

లంచం తీసుకుంటూ టీజీఎస్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్

Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) మాసబ్ ట్యాంక్ సెక్షన్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వివరాల ప్రకారం, సీజ్ చేయబడిన విద్యుత్...

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..

సంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్...

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా సత్తా

21 పతకాలతో మెరిసిన జిల్లా క్రీడాకారులు – అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర...

నల్గొండలో పోగొట్టుకున్న 60 మొబైల్ ఫోన్లు రికవరీ

బాధితులకు స్వయంగా అందజేసిన అదనపు ఎస్పీ జి. రమేష్ నల్గొండ: నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ముఖ్యమైన డేటాను...

‘ఆపరేషన్ ఆక్టోపస్’తో దేశవ్యాప్త సైబర్ ముఠా భగ్నం

16 రాష్ట్రాల్లో దాడులు – 104 మంది అరెస్ట్ – రూ.127 కోట్ల మోసాల బహిర్గతం హైదరాబాద్, ఫిబ్రవరి 24: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను Hyderabad City Police ‘ఆపరేషన్...

గోదావరి జలాలపై శాసనసభలో సమగ్ర చర్చ – తెలంగాణ హక్కులు కాపాడుతాం

ములుగు, ఫిబ్రవరి 24: గోదావరి నదీ జలాల వినియోగం, తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి-వీసీ సజ్జనర్.

పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే...

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు – తస్మాత్ జాగ్రత్త.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ ఆదేశాల...