Breaking News

41 ఏళ్ల సేవలకు ఘన ముగింపు – ఏఎస్‌ఐ కొమురయ్యకు సన్మానం

బోయినపల్లి: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు విశిష్ట సేవలందించిన ఏఎస్‌ఐ కొమురయ్య పదవీ విరమణ పొందగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 1985లో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన కొమురయ్య, 41 సంవత్సరాలపాటు అంకితభావంతో...

అప్రఅప్రమత్తతతో ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లకు ప్రశంసలు, నగదు బహుమతి.

సమయస్ఫూర్తితో స్పందించిన గంగరాజు, అనిల్‌లను ఎస్పీ మహేష్ బి. గితే సత్కారం రాజన్న సిరిసిల్ల: విధి నిర్వహణలో అప్రమత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే...