కురవి మండల కేంద్రంలో Rs 1,50,000/- రూపాయిల విలువ గల 03 kG ల గంజాయి పట్టివేత. ఇద్దరి వ్యక్తుల అరెస్ట్. రురల్ Ci సర్వయ్య మాట్లాడుతూ జిల్లా Sp శ్రీ డాక్టర్ శబరిష్....
రాజస్థాన్ – జైసల్మేర్ నుండి లాంగెవాలా వరకు నిర్వహించిన ది బోర్డర్ రన్ 2025” 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల అల్ట్రా మారథాన్ రన్లో పాల్గొన్న జిల్లాకు చెందిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్...
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేల చర్యలు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సెంటర్స్,చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీ. ఎల్లారెడ్డిపేట,ముస్తాబద్ మండలాలలో పలు నామినేషన్ సెంటర్స్ తోపాటుగా పెద్దమ్మ,వెంకట్రావుపల్లి చెక్ పోస్ట్ లను...
సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు.. • సైబర్ జాగ్రుకత దివాస్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..•...
గ్రామ పంచాయితీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి .. ఎన్నికల...
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యేక పరిశీలన నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసంధానంగా భద్రతా ఏర్పాట్లను...
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు...
జీడిమెట్ల పూర్ణిమ ప్రైమరీ స్కూల్లో చిన్నారిపై జరిగిన ఘటనపై కలకలం – వెంటనే స్పందించిన బాలల హక్కుల కమిషన్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్ణిమ ప్రైమరీ స్కూల్లో చిన్నారిపై జరిగిన ఘటన స్థానికంగా...
సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి ..* గ్రామపంచాయతీ ఎన్నికల ప్రశాంత...