బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణ
Hyderabad

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: సెంట్రల్ పీస్ కమిటీ సభ్యులతో చార్మినార్ జోన్ డిసిపి ఖారే కిరణ్, సమన్వయ సమావేశం

హైదరాబాద్: రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి మరియు నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి చార్మినార్ జోన్ డిసిపి ఖారే కిరణ్, సంజరీ కన్వెన్షన్‌లో ‘సెంట్రల్ పీస్ కమిటీ’ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి మరియు ఏసిపిలు కూడా పాల్గొన్నారు.

రాబోయే రంజాన్ మాసంతో పాటు ఇతర పండుగల సమయంలో మతపరమైన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. జోన్ పరిధిలో మత సామరస్యాన్ని కాపాడటం, ప్రజా రక్షణ మరియు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.Mఅసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు మరియు సమాజ పెద్దలకు మధ్య సమన్వయం చాలా అవసరమని పేర్కొన్నారు. రంజాన్ సమయంలో శాంతిని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పీస్ కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి ఎం.ఏ. మజీద్, ఆల్ జోన్స్ జనరల్ సెక్రటరీ శ్రీకిషన్ శర్మ, చార్మినార్ జోన్ ప్రెసిడెంట్ కె.ఏ. మోయిజ్, జనరల్ సెక్రటరీ డా. జైన్, పేట్రన్ హఫీజ్ ముజఫర్ హుస్సేన్, ట్రెజరర్ నర్సింగ్ గౌడ్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.