Breaking News

Live

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ : ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ...

దారుసలాంలో 45 రోజుల ట్రాఫిక్ మళ్లింపులు

ఆర్‌సీసీ డ్రైన్ నిర్మాణ పనులతో కీలక మార్గాల్లో డైవర్షన్లు హైదరాబాద్ దారుసలాం ప్రాంతంలో ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక మళ్లింపులు ప్రకటించారు. ఎస్‌బీఐ బ్యాంక్ నుండి చాకన్వాడి...

బక్రీద్ పండుగకు సంగారెడ్డి పోలీసులు అలర్ట్

జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు.. 24×7 చెక్‌పోస్టులతో కట్టుదిట్టమైన భద్రత బక్రీద్ పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల...

మహబూబాబాద్‌లో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ : జిల్లా ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ...

బక్రీద్ నేపథ్యంలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాండూర్, ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక...

మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష.. రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్‌లో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పి. మహేష్...

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష.. 11 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

నల్లగొండ జిల్లాలో నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ...

అత్తాపూర్ హత్య కేసు ఛేదన.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం హత్య కేసును అత్తాపూర్ పోలీసులు మరియు రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో మొత్తం 10...

బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన...

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా...

Breaking News