Breaking News

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు.. సన్నద్ధతలను సమీక్షించిన డీజీ సౌమ్య మిశ్రా

జైళ్లలో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ జైళ్ల శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) ఏర్పాటు...