Breaking News

“కఠిన సేవా” అవార్డు అందుకున్న గార్ల బయ్యారం సీఐ రవీందర్

Government of Telangana ప్రకటించిన 2025 సంవత్సరానికి గాను “కఠిన సేవా” పథకంలో గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోడిగ రవీందర్ ఎంపికయ్యారు. ఈ అవార్డును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ చేతుల...