సికింద్రాబాద్లో వెండి వ్యాపారులను మోసం చేసిన అంతరాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
Hyderabad City Police పరిధిలోని సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ అధికారులు వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి...
